రాజీవ్ కుమార్ ఇద్దరు కుమారులకు సహాయం

గాయత్రినగర్ మా ఆఫీస్ పరిధిలో నివసిస్తున్న మొగిలి రాజీవ్ కుమార్ కు ఇద్దరు కుమారులు, మొగిలి కార్తిక్ మరియు మొగిలి ఆదిత్య గాయత్రినగర్ లోని విజయశ్రీ హై స్కూల్ లో కార్తిక్ UKG ,ఆదిత్య LKG చదువుతున్నారు. గురువారం(06/07/2023) నాడు మా సంస్థను ఆశ్రయించి పుస్తకాల కొనుగులుకై ఇబ్బంది ఉంది అని ఫౌండేషన్ తరపునా ఏమైనా సహాయం చేయమని కోరారు వారి విన్నపం మేరకు ఈ రోజు వారి స్కూల్ వద్దకు వెళ్ళి VT ROYAL FOUNDATION తరపునా Rs.5000/- వేల రూపాయలు నగదు రూపెన ఇవ్వడం జరిగింది

రాజీవ్ కుమార్ ఇద్దరు కుమారులకు సహాయం
Helping Hands
Leave a Reply